ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బృహత్‌ పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ

ABN, First Publish Date - 2021-08-26T03:59:20+05:30

బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో కొత్త శోభ సంతరిం చుకుందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. బుధవారం ఎల్లక్కపేటలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ బృహ త్‌ పల్లె ప్రకృతి వనాలను ప్రతీ ఒక్కరు కాపాడు కోవాలని కోరారు.

మొక్క నాటుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరురూరల్‌, ఆగస్టు 25 : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో కొత్త శోభ సంతరిం చుకుందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. బుధవారం ఎల్లక్కపేటలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ బృహ త్‌ పల్లె ప్రకృతి వనాలను ప్రతీ ఒక్కరు కాపాడు కోవాలని కోరారు. జడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ బాపు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనాగిల్డా, వైస్‌చైర్మన్‌ నవాజుద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, కమిషనర్‌ ఖాజామొ యిజోద్దీన్‌,  సర్పంచు రాకేష్‌గౌడ్‌, పాల్గొన్నారు. 

చెన్నూర్‌: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.  

Updated Date - 2021-08-26T03:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising