ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించాలి

ABN, First Publish Date - 2021-06-24T06:57:30+05:30

ప్రజలచేత ఎన్నికైన ఎంపీటీసీలకు పలు అధికారిక కార్యక్రమాల్లో సముచితన్యాయం కల్పించాలని ఎంపీపీ ఆప్క గజ్జారాం యాదవ్‌ అన్నారు.

కుంటాలలో మాట్లాడుతున్న ఎంపీపీ, ఎంపీటీసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంటాల, జూన్‌ 23 : ప్రజలచేత ఎన్నికైన ఎంపీటీసీలకు పలు అధికారిక కార్యక్రమాల్లో సముచితన్యాయం కల్పించాలని ఎంపీపీ ఆప్క గజ్జారాం యాదవ్‌ అన్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పల్లెప్రగతిపై నిర్వ హించిన సమీక్ష సమావేశంలో ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వక పోవడం పట్ల బుధవారం రోజు కుంటాల మండల కేంద్రంలో పలువురు ఎంపీటీసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆప్కగజ్జారాం యాదవ్‌, ఎంపీపీలు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు గ్రామాల్లో ప్రజాసమస్యల పట్ల అవగాహణతో ఉన్నామని, కావున అధికారిక కార్యక్రమాల్లో తమకు సమాచారం అందిస్తే బాగుంటుందని వారు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జారాంయాదవ్‌, ఎంపీటీసీలు కట్టరవి, సుధాకర్‌, మదు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులున్నారు. 


Updated Date - 2021-06-24T06:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising