ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులు లేరంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్

ABN, First Publish Date - 2021-05-18T16:35:08+05:30

కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులకు వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌లో వైద్యులు అందుబాటులో లేకుండాపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వైద్యులు అందుబాటులో లేకపోవడంపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఐసోలేషన్ సెంటర్‌ను విజిట్ చేసి, తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

Updated Date - 2021-05-18T16:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising