ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఇంద్రకరణ్

ABN, First Publish Date - 2021-12-10T14:49:10+05:30

జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఓటర్లు ఓటేసేందుకు బారులు తీరారు. అటు భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-12-10T14:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising