ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ యాత్రికులకు మంత్రి అల్లోల అభినందన

ABN, First Publish Date - 2021-08-04T06:14:38+05:30

నిర్మల్‌కు చెందిన గుండా సాయివినయ్‌ బృందం కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు బైక్‌యాత్ర పూర్తి చేసిన సంద ర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందిస్తూ సన్మానించారు.

బైక్‌ యాత్రికులను అభినందిస్తున్న ఐకే రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 3 : నిర్మల్‌కు చెందిన గుండా సాయివినయ్‌ బృందం కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు బైక్‌యాత్ర పూర్తి చేసిన సంద ర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందిస్తూ సన్మానించారు. వీరి బైక్‌యాత్ర యావత్‌కు స్ఫూర్తి దాయకమని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, రాంకిషన్‌రెడ్డి, దేవరకోట చైర్మన్‌ లక్ష్మి నారాయణ, గుండా గణేష్‌, వెంకటేష్‌, సురేష్‌, సుభాష్‌, మహదేవ్‌, మణికంఠ ఉన్నారు. 

Updated Date - 2021-08-04T06:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising