ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశాన వాటిక స్థల సేకరణపై సమావేశం

ABN, First Publish Date - 2021-01-21T05:23:29+05:30

మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, జనవరి 20: మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి తీరం లో నిర్వహించే ఈ సమావేశానికి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, అన్నీ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు హాజరవ్వాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-21T05:23:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising