ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: బెల్లంపల్లి రీజియన్‌లోని గనుల్లో సమ్మె సంపూర్ణం

ABN, First Publish Date - 2021-12-09T14:00:43+05:30

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా బొగ్గు కార్మికులు చేపట్టి 72 గంటల సమ్మె కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా బొగ్గు కార్మికులు చేపట్టి 72 గంటల సమ్మె కొనసాగుతోంది. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాం పూర్, బెల్లం పల్లి, మందమర్రి ఏరియా గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ఆర్కే 7 బొగ్గు గని వద్ద కార్మిక సంఘాలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య నిరసనలో పాల్గొని ప్రసంగించారు.  కేంద్రం నిర్ణయంతో సింగరేణి మనుగడకే ప్రమాదం జరుగనుందని, కార్మికుల భవిష్యత్‌కు ముప్పు పొంచి ఉందని అన్నారు. భేషరతుగా వేలం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయని వాసిరెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-09T14:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising