ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం

ABN, First Publish Date - 2021-03-06T05:24:53+05:30

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంగం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంగం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గతంలో పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యార్థుల చదువుతో పాటు భోజన సౌకర్యాన్ని ఏర్పాటుచేసి చదువుపై మరింత దృష్టి సారించేలా ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌సింగ్‌, అతికబేగం, వైస్‌ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising