ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-08T03:58:47+05:30

మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌ సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు.

భోజనం పరిశీలిస్తున్న చైర్మన్‌ యాదవ్‌రావ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూర్‌, డిసెంబరు 7: మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌ సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో మెనూ అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందిపై మండి పడ్డారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, నాయకులు రాథోడ్‌ రాందాస్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-08T03:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising