ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komuram bheem: కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-09-18T19:18:38+05:30

జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం విల్లేజ్ నంబర్ 6లో రెండు రోజుల క్రితం వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం భీం: జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం విల్లేజ్ నంబర్ 6లో రెండు రోజుల క్రితం వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతికి కారణమై మృతదేహాలను పూడ్చేసిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వేటగాళ్ళపై నిఘా పెట్టామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్ తెలిపారు. 

Updated Date - 2021-09-18T19:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising