ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న సివిల్‌ సప్లయీస్‌ కార్మికుల నిరవధిక సమ్మె

ABN, First Publish Date - 2021-02-25T04:17:27+05:30

సివిల్‌ సప్లయీస్‌ కార్మికులకు 2020 జనవరి నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని వారం రోజులుగా తాండూర్‌లో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది.

నినాదాలు చేస్తున్న సివిల్‌ సప్లయీస్‌ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌(బెల్లంపల్లి), ఫిబ్రవరి 24 : సివిల్‌ సప్లయీస్‌ కార్మికులకు 2020 జనవరి నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని వారం రోజులుగా తాండూర్‌లో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. బుధవారం శిబిరాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు,  నాయకులు లక్ష్మణ్‌, కొండుబానేష్‌ మాట్లాడారు. 14 నెలలుగా కొవిడ్‌ సమయంలో కూడా కరోనాను లెక్క చేయకుండా గ్రామాల్లో రేషన్‌ సరకులు సరఫరా చేశారని తెలిపారు. క్వింటాలు ఎగుమతి, దిగుమతికి రూ. 18 నుంచి 23 వరకు చార్జీలు పెంచారని చెప్పారు. వాటిని ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎరియర్స్‌ రూపం లో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, వెంకటేష్‌, రామయ్య, శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising