ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం ఇవ్వండి అయ్యా..

ABN, First Publish Date - 2021-02-25T06:18:54+05:30

మండలంలోని పోన్కల్‌, కమల్‌కోట్‌, ఆదర్శనగర్‌ గ్రామాలకు చెందిన సదర్‌మాట్‌ భూ నిర్వాసితులు, బుధవారం మండల కేంద్రంలో అంగడిబజార్‌ నుండి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తూ, పరిహారం ఇవ్వాలని కోరుతూ వినాదాలు చేశారు.

తహసీల్‌దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న భూనిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదర్‌మాట్‌ భూ నిర్వాసితుల వినతి

మామడ, ఫిబ్రవరి 24 : మండలంలోని పోన్కల్‌, కమల్‌కోట్‌, ఆదర్శనగర్‌ గ్రామాలకు చెందిన సదర్‌మాట్‌ భూ నిర్వాసితులు, బుధవారం మండల కేంద్రంలో అంగడిబజార్‌ నుండి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తూ, పరిహారం ఇవ్వాలని కోరుతూ వినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీ కాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు రోజులుగా నిరసన, రిలే నిరాహారదీక్ష చేస్తున్న ప్రభుత్వం గానీ, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. భూ సమస్యలు పరి ష్కరించి నష్టపరిహరం ఇప్పించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. 


Updated Date - 2021-02-25T06:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising