ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీఐలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-10-23T05:15:31+05:30

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆదిలాబాద్‌లో 2021-22 సంవత్సరంలో 3వ విడతలో ప్రవేశం కోసం గడువు పొడిగించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలబాద్‌టౌన్‌, అక్టోబరు 22: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆదిలాబాద్‌లో 2021-22 సంవత్సరంలో 3వ విడతలో ప్రవేశం కోసం గడువు పొడిగించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ హైదరాబాద్‌ వారి ఉత్తర్వుల మేరకు గడువును ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు పొడిగించడం జరిగిందన్నారు. ఆగస్టు 2021, 2022 ఎన్‌సీవీటీపీ ప్యాటన్‌ కింద మూడో విడతలో వివిధ ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ ట్రేడులలో శిక్షణ పొందేందుకు అభ్యర్తుల నుంచి ప్రభుత్వ ప్రైవేట్‌ ఐటీఐలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతుందన్నారు. ఈ నెల 22 వరకు ఉన్న దరఖాస్తుల స్వీకరణ గడువును 28 వరకు పొడగించినందున అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 8500747308, 9493535378 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-10-23T05:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising