ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీరు అందించాలని మంత్రి హరీష్‌రావును కలిసిన ఎడ్‌బిడ్‌ రైతులు

ABN, First Publish Date - 2021-04-11T06:11:56+05:30

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం ఎడ్‌ బిడ్‌ గ్రామాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలో తమ చేర్చాలని ఎడ్‌బిడ్‌ రైతులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్న వించారు.

మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రాన్ని అందజేస్తున్న ఎడ్‌బిడ్‌ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, ఏప్రిల్‌ 10 : నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం ఎడ్‌ బిడ్‌ గ్రామాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలో తమ  చేర్చాలని ఎడ్‌బిడ్‌ రైతులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్న వించారు. శనివారం సిద్ధిపేటలో మంత్రిని కలిసి తమ గ్రామానికి సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతులు విన్న వించారు. 28 ప్యాకేజీలో తమ గ్రామాన్ని చేర్చినట్లయితే పంట పొలాలు సస్యశ్యామలంగా పండుతాయని పేర్కొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలి పారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి, నితీష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-04-11T06:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising