ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో అకాలవర్షం

ABN, First Publish Date - 2021-05-09T06:19:07+05:30

నిర్మల్‌ జిల్లా లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులతో కూడిన వానపడింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో.. ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు.

సారంగపూర్‌ మండలంలో తడిసిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లా లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులతో కూడిన వానపడింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో.. ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. మామడ, సారంగపూర్‌లలో ధాన్యం నిల్వలు తడిసి ముద్దయ్యాయి. 

తడిసిన ధాన్యం

సారంగాపూర్‌, మే 8 : మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి అకాల వర్షం కురియడంతో మార్కెట్‌లో ఉన్నటువంటి వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం విక్రయించే సమయంలోనే అకాల వర్షం కురి యడంతో వరి ధాన్యం తడిసి పోవడంతో పెట్టిన పెట్టుబడి రాదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ. లక్ష నుండి 2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు పేర్కొం టున్నారు. ఇప్పటికైనా అకాల వర్షానికి నష్ట పోయిన ధాన్యం రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని కోరుతున్నారు.  

Updated Date - 2021-05-09T06:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising