ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగిలో వరి సాగు వద్దు

ABN, First Publish Date - 2021-12-05T04:06:48+05:30

యాసంగిలో వరి పంటను రైతులు సాగు చేయొద్దని తహసీల్దార్‌ అనంతరాజు అన్నారు. మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏడీఏ రాజుల నాయుడితో కలిసి ప్రారంభించారు.

పెంచికలపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ అనంతరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంచికలపేట, డిసెంబరు 4: యాసంగిలో వరి పంటను రైతులు సాగు చేయొద్దని తహసీల్దార్‌ అనంతరాజు అన్నారు. మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏడీఏ రాజుల నాయుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకుని రావాలని సూచించారు. యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం కొనయ్య, ఎంపీటీసీ రాజన్న, సీసీ సుశీల, ఏఈవో శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising