ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుడికి ఇంటర్‌లో 902 మార్కులు

ABN, First Publish Date - 2021-08-25T06:54:39+05:30

పాటిమట్ల గ్రామా నికి చెందిన దివ్యాంగుడు రచ్చ లవకుమార్‌ రెడ్డిమోత్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) పూర్తి చేసి 902 మార్కులు సాధించాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, ఆగస్టు 24:  పాటిమట్ల గ్రామా నికి చెందిన దివ్యాంగుడు రచ్చ లవకుమార్‌ రెడ్డిమోత్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) పూర్తి చేసి 902 మార్కులు సాధించాడు. దీంతో డిగ్రీ, పీజీ వరకు కేంద్ర  ప్రభుత్వం నెలకు రూ.3వేలు అందించే ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు.  లవకుమార్‌రెడ్డి ప్రిన్సిపాల్‌ రాంపాక అవిలయ్య మంగళవారం అభినందించారు.


Updated Date - 2021-08-25T06:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising