ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ

ABN, First Publish Date - 2021-04-21T05:30:00+05:30

జిల్లాలోని ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కు బుధవారం ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ 25కిలోల బియ్యం పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 21: జిల్లాలోని ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కు బుధవారం ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ 25కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశా లలు మూసివేయడం ద్వారా అందులో పనిచేసే ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందులో డీఈవో రవీందర్‌రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising