ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నా

ABN, First Publish Date - 2021-12-08T03:59:57+05:30

డీజిల్‌, పెట్రోల్‌పై రాష్ట్ర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళ వారం మండల కేంద్రం లోని జాతీయరహదారిపై బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు మహబూబ్‌అలీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.

రెబ్బెనలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెబ్బెన, డిసెంబరు 7: డీజిల్‌, పెట్రోల్‌పై రాష్ట్ర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళ వారం మండల కేంద్రం లోని జాతీయరహదారిపై బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు మహబూబ్‌అలీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై పన్ను తగ్గించిందని, దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గించారని కానీ తెలంగాణలో తగ్గించడం లేదన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సొల్లులక్ష్మి, నందకిశోర్‌, పవన్‌కళ్యాణ్‌, ఆనంద్‌కుమార్‌, మధుకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T03:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising