ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ధర్నా

ABN, First Publish Date - 2021-12-07T04:16:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, ప్రెటోల్‌ పై వ్యాట్‌ తగ్గించాలని కోరుతూ జిల్లా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ కార్యాలయం ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ధరలు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు.

మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6: రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, ప్రెటోల్‌ పై వ్యాట్‌ తగ్గించాలని కోరుతూ జిల్లా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ కార్యాలయం ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ధరలు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. నాయకులు సత్యనారాయణ, విశాల్‌, బాలకృష్ణ, తిరుపతి, కిరణ్‌కుమార్‌ ప్రవీణ్‌, పవన్‌, నాగభూషన్‌, తిరుపతి మల్లయ్య, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T04:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising