ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేవుడి సన్నిధిలో భక్తుల పూజలు

ABN, First Publish Date - 2021-11-29T04:23:48+05:30

మండలంలోని గూడెం గుట్టపై ఆదివారం సత్యదేవుడి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి ఆదివారం సెలవు దినం కావడంతో సత్యదేవుడి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

గూడెంలో సామూహిక వ్రతాలు చేసుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, నవంబరు 28: మండలంలోని గూడెం గుట్టపై  ఆదివారం సత్యదేవుడి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి ఆదివారం సెలవు దినం కావడంతో  సత్యదేవుడి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ముందుగా ఆలయ సమీపంలోని  గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు నదిలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం సత్యదేవున్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కుటుంబ సమేతంగా స్వామివ్రతాలు చేసుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు, ప్రధానలయ ఎదుట గల ధ్వంజస్తంభం వద్ద పలువురు మహిళలు ఉసిరికాయలతో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-11-29T04:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising