ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల నీరాజనం

ABN, First Publish Date - 2021-03-01T05:39:05+05:30

మండలంలోని దిల్దార్‌నగర్‌ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గోదావరి సమీపంలో కొండగుహలో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక

స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగరంగ వైభవంగా అక్కకొండ జాతర

కడెం, ఫిబ్రవరి 28: మండలంలోని దిల్దార్‌నగర్‌ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గోదావరి సమీపంలో కొండగుహలో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద వస్తువులను కొనుగోలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున రథోత్సవం నిర్వహించారు. ఆలయం పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

Updated Date - 2021-03-01T05:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising