ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-03-04T05:25:19+05:30

సిర్పూర్‌(టి) మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ రాజేశ్వర్‌ అన్నారు.

నర్సరీని పరిశీలిస్తున్న ఎంపీడీవో రాజేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎంపీడీవో రాజేశ్వర్‌

సిర్పూర్‌(టి), మార్చి3: సిర్పూర్‌(టి) మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ రాజేశ్వర్‌ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మండ లంలో చేపడుతున్న పనులను బుధవారం ఎంపీడీఓ రాజేశ్వర్‌ పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. నర్సరీల్లో మొక్కలు ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయ న వెంట ఎంపీఓ కృష్ణమూర్తి, ఏపీఎం రామ్మోహన్‌రావు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-04T05:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising