ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12మందికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-11-06T18:22:22+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 12మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4162 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి జిల్లాలో 838మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 12మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4162 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి జిల్లాలో 838మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 320 బెడ్లున్న ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో మొత్తం 11మంది చికిత్స పొందుతుండగా.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. 309 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-11-06T18:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising