ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్గాం గ్రామ సమీపంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-29T06:20:12+05:30

మండలంలోని ఎగ్గాం గ్రామ సమీపం లోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద తమిళనాడుకు చెందిన గణేష్‌(55) అనే వ్యక్తి మృతి చెందినట్లు భైంసారూరల్‌ ఏఎస్సై బాల్‌సింగ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా రూరల్‌, అక్టోబరు 28 : మండలంలోని ఎగ్గాం గ్రామ సమీపం లోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద తమిళనాడుకు చెందిన గణేష్‌(55) అనే వ్యక్తి మృతి చెందినట్లు భైంసారూరల్‌ ఏఎస్సై బాల్‌సింగ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన గణేష్‌ గత కొన్నేళ్ల క్రితం భైంసా పట్టణానికి వచ్చాడు. చెత్తా చెదారంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర సామాగ్రిని ఏరుకుని వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం నెట్టుకొస్తున్నాడు. డంపింగ్‌యార్డ్‌ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవ శాత్తు పడిమరణించాడు. పోలీసులు కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-29T06:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising