ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-03-07T03:48:39+05:30

శ్మశాన వాటిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం పొన్నారంలో నిర్మాణ పనులను పరిశీలించారు.

అధికారులకు సూచనలు ఇస్తున్న అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిరూరల్‌, మార్చి 6 : శ్మశాన వాటిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం పొన్నారంలో నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి సర్పంచు వాలా రవీందర్‌రావుకు సూచించారు. ప్రభు త్వం గ్రామాల అభివృద్ధి కోసం డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు నిర్మి స్తోందన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో రజియా సుల్తానా, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T03:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising