కొవిడ్వ్యాక్సిన్ టీకాను ప్రారంభించిన కలెక్టర్
ABN, First Publish Date - 2021-03-02T05:53:53+05:30
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ జీకే ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాను సోమవారం జిల్లా కలెక్టర్ ముషా రఫ్ ఫారూఖీ ప్రారంభించారు.
నిర్మల్ టౌన్, మార్చి 1 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ జీకే ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాను సోమవారం జిల్లా కలెక్టర్ ముషా రఫ్ ఫారూఖీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండి 45 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్వో ధనరాజ్, హాస్పిటల్ యజమాని డాక్టర్ ప్రశాంత్ ఉన్నారు.
Updated Date - 2021-03-02T05:53:53+05:30 IST