ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

ABN, First Publish Date - 2021-04-12T06:01:57+05:30

కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 11: కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి  కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు పెరు గుతున్న కారణంగా ఈ నెల 12న ప్రజావాణి నిర్వ హించడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనిం చాలని తెలిపారు. ఎవరైనా అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించనున్నట్లయితే అక్కడే ఏర్పా టు చేసిన డబ్బాలో దరఖాస్తులను వేయాలన్నారు. జిల్లాలోని ప్రజలు కొవిడ్‌ వైరస్‌ భారీన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 

Updated Date - 2021-04-12T06:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising