ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిపానిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-01-17T06:35:02+05:30

మండలంలోని నిపాని గ్రామంలోని శ్రీవేంకటేశ్వ ర ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీంపూర్‌, జనవరి 16: మండలంలోని నిపాని గ్రామంలోని శ్రీవేంకటేశ్వ ర ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.  ఈ సందర్భంగా పద్మావతి, వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం శోభాయాత్ర నిర్వహించారు. మహా అన్నదానంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, స్వామివారి వేడుకలకు ఎంపీ సోయం బాపురావ్‌ హాజరయ్యారు. ఇందు లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, టీటీడీ బోర్డు సభ్యుడు బొజ్జంకి అనిల్‌కుమార్‌, మాజీ డీసీసీబీ చైర్మన్‌, జడ్పీటీసీ సుధాకర్‌, ఎంపీపీ కుడ్మెత రత్నప్రభ, సర్పంచ్‌ భూమన్నదొర, తదితరులున్నారు.

Updated Date - 2021-01-17T06:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising