ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజీపీ నాయకుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-12-06T03:48:59+05:30

రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆదివారంమండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

కెరమెరిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరమెరి, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆదివారంమండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర ఆత్మారాంనాయక్‌, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. వెంటనే రేట్లు తగ్గించాలని, అప్పటి వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు. నాయకులు వెంకట్‌గౌడ్‌, శ్రీకాంత్‌, వేణు, నవీన్‌, భీంరావు, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T03:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising