ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ

ABN, First Publish Date - 2021-03-25T05:04:00+05:30

హాజీపూర్‌ మండలం చంద నాపూర్‌లో జిల్లా వైద్యాధికారిణి నీరజ క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని బుధవారం ప్రారంభించారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా వైద్యాధికారి నీరజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, మార్చి24: హాజీపూర్‌ మండలం చంద నాపూర్‌లో జిల్లా వైద్యాధికారిణి నీరజ క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాలకంటే ఎక్కువగా దగ్గు వస్తుంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. 415 కేసులు నమోదు కాగా 359 మంది కోలుకున్నట్లు తెలిపారు. అనంతరం హెల్త్‌వర్కర్లకు, బెస్ట్‌ ఉద్యోగులకు, టీబీని జయించిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి అనిష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-25T05:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising