ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌మిల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-12-15T05:50:04+05:30

ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల విఘ్నేశ్వర రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు తనిఖీ చేశా రు.

రైస్‌మిల్‌ యజమానులతో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, డిసెంబరు, 14 : ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల విఘ్నేశ్వర రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు తనిఖీ చేశా రు. పలు వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నుంచి బియ్యం తీసి ప్రభుత్వానికి అప్పజెప్పాలని సూచించారు. అం దులో పనిచేసే సిబ్బంది అందరికి రెండవడోస్‌ వ్యాక్సినేషన్‌ చేయాలని సూ చించా రు. అలాగే రైస్‌మిల్‌ పేరును కనిపించే విధముగా రాయించాలని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ శివప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ షేక్‌ ఇమాన్‌బాబా, ఆర్‌ఐ అభిమన్యు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T05:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising