ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-06-18T04:47:49+05:30

ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అద నపుకలెక్టర్‌ రాజేశం హెచ్చరించారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాజేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ రాజేశం

వాంకిడి, జూన్‌ 17: ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అద నపుకలెక్టర్‌ రాజేశం హెచ్చరించారు. గురువారం మండలపరిషత్‌ కార్యాలయంలో వివిధ పథకా లపై సర్పంచులతో సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలులో వాంకిడి మండలం వెనుక బడి ఉందన్నారు. మండలంలో నేటికీ వైకుంఠదా మాలు, పల్లెప్రకృతి వనాలు పూర్తి కాలేదన్నారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. డీఎల్‌పీవో రమేష్‌, ఎంపీడీవో వెంటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ మధుకర్‌, ఎంపీవో వివకుమార్‌, డీపీఎ రామకృష్ణ, ఈజీఎస్‌ ఏపీఎం శాఖిర్‌ ఉస్మానియా, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising