ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25మందికి Covid పాజిటివ్

ABN, First Publish Date - 2021-10-23T17:37:23+05:30

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 25మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,678 మందికి పరీక్షలు చేయగా 12, భద్రాద్రి జిల్లాలో 909 మందికి పరీక్షలు నిర్వహిస్తే 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఇక 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 25మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,678 మందికి పరీక్షలు చేయగా 12, భద్రాద్రి జిల్లాలో 909 మందికి పరీక్షలు నిర్వహిస్తే 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఇక 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో శుక్రవారం ఒకరు చేరగా.. నలుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 14మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 306 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2021-10-23T17:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising