ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15మందికి కరోనా positive

ABN, First Publish Date - 2021-10-14T18:35:59+05:30

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం 15మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4554 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురు, భద్రాద్రి జిల్లాలో 722 మందికి పరీక్షలు నిర్వహిస్తే 11

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం 15మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4554 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురు, భద్రాద్రి జిల్లాలో 722 మందికి పరీక్షలు నిర్వహిస్తే 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మెత్తం పది మంది చికిత్స పొందుతుండగా బుధవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 310 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో ఓ మహిళ(65) కొవిడ్‌ బారిన పడి మంగళవారం రాత్రి మృతిచెందింది. 


Updated Date - 2021-10-14T18:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising