ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ

ABN, First Publish Date - 2021-04-10T22:34:46+05:30

కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ లేఖ రాసినట్లు పేర్కొంది. ఈ నెల 20తో ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 40 ఏళ్లని, ఇంద్రవెల్లి కాల్పుల గాయాలు మానినా.. గుర్తులు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరుపుకోవాలని సూచించింది. ఊరూరా సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించుకుందామని లేఖలో పేర్కొంది. జల్-జంగల్-జమీన్‌తో పాటు అధికారం దక్కేవరకు పోరాడాల్సిందేనని మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-10T22:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising