ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగూడూరు పీఎస్‌ లాకప్‌ డెత్‌ కేసులో మరో అధికారిపై వేటు

ABN, First Publish Date - 2021-06-27T01:02:51+05:30

జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో మరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో మరో అధికారిపై వేటు పడింది. చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌కు చౌటుప్పల్‌ ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో ఇప్పటికే ఎస్సై మహేష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 

Updated Date - 2021-06-27T01:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising