ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-03-03T05:30:00+05:30

పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలి

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

కన్నాయిగూడెం,మార్చి 3:  ఈ నెల 15 వరకు పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలని ములుగు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. మండలంలోని ఎమ్మార్సీ భవనంలో బుధవారం ఎంపీడీవో బాబు అధ్యక్షతన జరిగిన పల్లె ప్రగతి పనులపై  ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు పూర్తి కాకా పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గుర్రేవులలోని జడ్పీపాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. కరోన తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావటంతో విద్యార్థులు వస్తున్నారా, ? కోవిడ్‌ 19 నింబంధనలు పాటిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ దేవాసింగ్‌,ఎంపీవో కుమార్‌,సర్పంచులు,కార్యదర్శులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising