ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-05-19T09:25:23+05:30

రాష్ట్రంలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందస్తు ఫీజు వసూలుచేస్తున్నారని ఏబీవీపీ ఆరోపణ

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.  ఇలాంటి ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-05-19T09:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising