ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు తెల్ల పేపర్‌ మీద మా సంతకాలు తీసుకున్నారు: రాజు భార్య

ABN, First Publish Date - 2021-09-16T20:55:40+05:30

ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పులికొండ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పులికొండ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిందితుడు రాజు భార్య మౌనిక అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏబీఎన్‌తో మాట్లాడింది.  తన భర్తను పోలీసులే చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు, అత్తకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో 10 రోజులు ఉంచారు. ఒకసారి దొరికాడని చెప్పారు.. ఇంకోసారి దొరకలేదన్నారు. నిన్న తెల్ల పేపర్‌ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఎందుకు సర్ అని అడిగితే ఊరికే అని చెప్పారు. నిన్న ఉప్పల్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కిచ్చి డబ్బులిచ్చారు. అప్పుడు వీడియో కూడా తీశారు. పోలీసులే చంపేశారని అనుకుంటున్నాం. ఇప్పుడు నా పాపతో నేను ఎలా బతకాలి. మమ్మల్ని చూసేవాళ్లు కూడా ఎవరూ లేరు. మాకు న్యాయం చేయాలి’’ అని వేడుకుంది.





Updated Date - 2021-09-16T20:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising