ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-01-20T00:53:38+05:30

హైదరాబాద్ శివారు శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: హైదరాబాద్ శివారు శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా జిల్‌కల్ గ్రామానికి చెందిన చంద్రయ్య, శ్రీనులుగా గుర్తించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు చేరుకున్నారు. డీసీఎం వ్యాన్‌లో ఇరుకున్న మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-20T00:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising