ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

singareni: పైకప్పు కూలి నలుగురు కార్మికుల మృతి

ABN, First Publish Date - 2021-11-10T21:42:32+05:30

జిల్లాలో మరోసారి బొగ్గు గని ప్రమాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలో మరోసారి బొగ్గు గని ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌లోగల ఎస్సార్పీ- 3 బొగ్గు గనిలో ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. గనిలో పనిచేస్తున్న కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సూర్య నరసింహ రాజు, చంద్రశేఖర్ అనే కార్మికులపై గని పైకప్పు కూలింది. దీంతో వారు గనిలోనే మరణించారు. మృతదేహాలను వెలికితీయడానికి సింగరేణి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. 




Updated Date - 2021-11-10T21:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising