ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-01-21T03:44:22+05:30

వాహనం ఢీకొని యువకుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 20: డివిజన్‌ కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమాకుల నర్సయ్య (32) అనే యువకుడు మృతి చెందాడు. లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన నర్సయ్య తాటికొండలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో శ్రీవాణి గురుకులం పాఠశాల ఎదురుగా రోడ్డును క్రాస్‌ చేస్తుండగా హన్మకొండ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను పోలీసులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తర లించారు. నర్సయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మల్లయ్య ఇటీవలే మృతి చెందాడని బంధువులు తెలిపారు. ఎస్సై ఎస్సై రమేశ్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-21T03:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising