ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల భూ కబ్జా కేసు విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు

ABN, First Publish Date - 2021-05-17T18:24:22+05:30

మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు. నేడు కేసు విచారణలో భాగంగా మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ అధికారులు మూసాయిపేటకు వచ్చారు. అలాగే విజిలెన్స్ ఎస్పీ మనోహర్ సైతం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.

Updated Date - 2021-05-17T18:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising