ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-05-10T14:40:57+05:30

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని కోర్టుకు ఏసీబీ వెల్లడించింది. స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్‌పై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Updated Date - 2021-05-10T14:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising