ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ

ABN, First Publish Date - 2021-01-20T21:10:39+05:30

ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరా చారి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్ మంజూరు కోసం రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారు. భాస్కరా చారితో పాటు జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం మార్క్‌ఫైడ్, హాకా, గిడ్డంగుల శాఖలకు భాస్కరా చారి ఎండీగా ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-01-20T21:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising