ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో 9 పశువులు మృతి

ABN, First Publish Date - 2021-06-19T23:51:52+05:30

జిల్లాలో విద్యుదాఘాతంతో పశువులు మృతి చెందే పరంపర కొనసాగుతూనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలో విద్యుదాఘాతంతో పశువులు మృతి చెందే పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా చిన్న కిష్టాపురం శివారు అడ్డాసికుంట తండాలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ తీగలు తాకడంతో 9 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇటీవలే నర్సంపేట మండలంలో వారం వ్యవధిలో పది పశువులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. దీనికంతటికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-19T23:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising