ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో 11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ABN, First Publish Date - 2021-05-13T20:09:21+05:30

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 11 రోజుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ నెల 2న కరోనాతో తండ్రి మృతి, ఈ నెల 4న పెద్ద కుమారుడు మృతి చెందారు. కాగా.. ఈ నెల 11న చిన్న కుమారుడు మృతి చెందాడు. ఇవాళ(గురువారం) చికిత్స పొందుతూ తల్లి (60 ) మృతి చెందింది.

Updated Date - 2021-05-13T20:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising