ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లాలో నలుగురికి కరోనా

ABN, First Publish Date - 2021-01-17T04:54:54+05:30

ములుగు జిల్లాలో నలుగురికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, జనవరి 16 : ములుగు జిల్లాకు చెందిన నలుగురు శనివారం కరోనా బారిన పడ్డారు. 245 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయగా గోవిందరావుపేట మండలంలో ముగ్గురికి, మంగపేటలో ఒక్కరికి పాజిటివ్‌గా  నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 5184కు చేరింది.

Updated Date - 2021-01-17T04:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising