ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరాకు 30 వేల పరిహారమివ్వాలి: కిసాన్‌ కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2021-07-25T08:45:35+05:30

రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-07-25T08:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising